ఝార్ఖండ్లో పేదలకు లీటరు పెట్రోల్ రూ.25 తక్కువగా లభించబోతోంది. రేషన్ కార్డు ఉంటే చాలు వారు తమ ద్విచక్ర వాహనాలకు తక్కువ ధరకు పెట్రోల్ కొట్టించుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి నెలకు ఇలా...
పదేళ్ల కిందట, పెద్దగా పరీక్షలేమీ ఎదుర్కోకుండానే 27 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా అధ్యక్షుడిగా అధికారం చేపట్టారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికల్లో ఆయన గురించి వచ్చినన్ని కథనాలు మరే...
రాబోయే కాలంలో, క్వాంటం కంప్యూటింగ్ ప్రపంచాన్ని మార్చేయగల టెక్నాలజీగా మారబోతోంది. దీన్ని గుర్తించిన భారత ప్రభుత్వం దీని డెవలప్మెంట్ కోసం బడ్జెట్లో రూ. 8 వేల కోట్లు కేటాయించింది.
ఈ ఏడాది ఆగస్టు చివరన...