ధనుష్–కృతి సనన్ ‘Tere Ishk Mein’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ధనుష్–కృతి సనన్ ‘Tere Ishk Mein’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా “తేరే ఇష్క్ మే” 2025లో విడుదలైంది మరియు మంచి ఆదరణ పొందింది.

థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
ఈ సినిమా 2026 జనవరి 23న,నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో హిందీ మరియు తమిళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రంలో ధనుష్ మరియు కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే ప్రకాశ్ రాజ్, ప్రియాన్షు పైయూలీ, టోటా రాయ్ చౌదరి, చిత్తరంజన్ త్రిపాఠి, జయ భట్టాచార్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహించారు, సంగీతాన్ని ఏ.ఆర్. రెహమాన్ అందించగా, సినిమాటోగ్రఫీని తుషార్ కాంతి రాయ్ నిర్వహించారు. ఈ సినిమాను ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, కృష్ణ్ కుమార్ కలిసి నిర్మించారు.

Similar Articles

Comments

తాజా వార్తల